KNR: వివాదాలను పెంచుకుంటూ శత్రుత్వమే పెరుగుతుందని, రాజీ పడితే ఇద్దరు గెలిచినట్లేనని కేశవపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. వివిధ కేసులతో కోర్టు చుట్టూ తిరుగుతున్న వారు ఈనెల 13న నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు, గొడవలు, మోసపూరిత ఒప్పందాలు, భూతగాదాలు, కేసులపై రాజీ పడితే రాజా మార్గమన్నారు.