MBNR: బుడగ జంగాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన బుడగ జంగం నాయకులు ప్రజలు ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. బుడగ జంగాలకు స్మశాన వాటిక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయిస్తానన్నారు.