MDK: నిజాంపేట మండల కేంద్రంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సత్యమేవ జయతే ఆయుధంగా ఆహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛను అందించిన జాతిపిత అని కొనియాడారు.