ATP: జిల్లా మాజీ జడ్పీ ఛైర్మన్ దేశాయి రెడ్డప్ప రెడ్డి మృతి పట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సంతాపం తెలిపారు. పరాకువాండ్లపల్లెలో ఆయన పార్థివదేహానికి కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డితో కలిసి నివాళులర్పించారు. రెడ్డప్ప రైతాంగం కోసం పోరాడిన నాయకుడని, నైతిక విలువలతో రాజకీయాలు సాగించారని వెంకటరామిరెడ్డి తెలిపారు.