NTR: నందిగామ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకుల విస్తృత స్థాయి సమావేశం జరిగాయి. ఈ సమావేశాలలో మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ మొండితోక జగన్మోహనరావు నాయకులకు దిశనిర్దేశం చేశారు. ముఖ్యంగా గ్రామ, బూత్ స్థాయి నుంచి పార్టీ కమిటీల నిర్మాణంపై ద్రుష్టిపెట్టి పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు.