KKD: తుఫాన్ నేపథ్యంలో కాకినాడ కలెక్టర్ షన్మోహన్, జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ తేజ, ఎస్పీ బిందు మాధవ్ సోమవారం సాయంత్రం ఉప్పాడ తీరాన్ని పరిశీలించారు. సూర్యారావుపేట, సుబ్బంపేట, ఉప్పాడ రోడ్డు మీదుగా ప్రయాణించి, అలల ఉధృతిని పరిశీలించారు. తుఫాన్ కాకినాడ తీరానికి దగ్గరకు సమీపిస్తున్న తరుణంలో ఉప్పాడ తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.