KMM: పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం CEO వీడియో కాన్పరెన్స్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. ఓటర్ జాబితా సంబంధించి పెండింగ్ దరఖాస్తులు ఎక్కడైనా ఉంటే కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వెంటనే పరిష్కరించాలని చెప్పారు. BLO నియామకం వెంటనే పూర్తి కావాలన్నారు.