HYD: నగరంలో ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమలా రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. గ్రేటర్ పరిధిలోని వారికి సైబర్ సెక్యూరిటీ కోర్సులో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 12 లోపు NASS వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.