MHBD: తొర్రూర్ మండలం మాడేడు గ్రామంలో క్రిస్మస్ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతి రెడ్డి హాజరై కేక్ కట్ చేసి గ్రామస్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జీసస్ పుట్టిన ఈ పవిత్రమైన రోజున అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. సంతోష్, నరేందర్ రెడ్డి, ప్రసాద్ ఉన్నారు.