JGL: రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి పెట్టాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో రైతు విజ్ఞాన యాత్ర శిక్షణకు వెళ్తున్న బస్సును శుక్రవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా నరిమెట్టలో ఆయిల్ ఫేడ్ ఫ్యాక్టరీ సందర్శన, శిక్షణ, మార్కెటింగ్పై రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు.