BHPL: చిట్యాలకు చెందిన రాజీరమ్మ ఈ నెల 15న ఇంటి నుంచి బయటికి వెళ్లి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. అనంతరం వెంటనే కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. రాజీరమ్మ ఆచూకీ తెలిసిన వ్యక్తులు సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలన్నారు.