JN: రైతు కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ లక్ష్యమని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శివరాజు యాదవ్ అన్నారు. నర్మెట్టలో నిర్వహించిన రైతు సంబరాలకు రైతులతో కలిసి ఛైర్మన్ హాజరయ్యారు. రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తూ రైతును రాజు చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు.