BHNG: ఆలేరు పట్టణ కేంద్రంలోని సిల్క్ నగర్ కాలనీలో వీధిలైట్లు లేకపోవడం వల్ల చీకటిగా ఉండి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని స్థానిక వాసులు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్కు తెలియజేయడంతో ఆయన వెంటనే స్పందించి వీధిలైట్లను వేయించడం జరిగింది. పట్టణ కేంద్రంలో సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.