NLG: TG రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మంత్రి పదవి కేటాయింపుపై అసంతృప్తితో MLA రాజగోపాల్ రెడ్డి పార్టీపై తీవ్ర ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. ఆయన CM రేవంత్ తో మాట్లాడి తన నిర్ణయాన్ని తెలియజేసినట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన వెలువడలేదు.