MNCL: మందమర్రిలో ఈ నెల 12న లక్ష్మి అనే వృద్ధురాలు ఇంట్లో గడప తట్టుకొని కింద పడి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పర్స రమేష్ తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ.. ఒంటరిగా ఉంటున్న మృతురాలు రెండు పిల్లులను పెంచుకొంటుందని, కిందపడి ఉన్న మృతురాలి చేతిని పిల్లులు లాగే క్రమంలో రక్తం వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామన్నారు.