JN: నెల్లుట్ల ఆర్టీసీ కాలనీలో నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయానికి లింగాల గణపురం మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి 20,000 రూపాయల విరాళం అందజేశారు. మండలంలోని దేవాలయాల సమగ్ర అభివృద్ధికి సహకరిస్తామని, దేవాలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వంశీధర్ రెడ్డి అన్నారు.