KNR: చొప్పదండి మండలం రాగంపేట గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన బాలుడు స్వాద్విన్ను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శనివారం పరామర్శించి, రూ. 20,000 ఆర్థిక సహాయం అందజేశారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి ప్రభుత్వ సహాయం వెంటనే అందేలా చూడాలని కోరారు. భవిష్యత్తులో బాలుడికి అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు