KMR: పోచారం ప్రాజెక్టులోకి గురువారం రోజున 591 క్యూసెక్కుల వరద వస్తుందని ప్రాజెక్టు డి ఈ షేర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టులోకి వస్తున్న వరద మొత్తం మంజీరా నాది ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వెళ్తుంది. 1.820 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులోకి గత 60 రోజులు 28.866 టి అంశాల వరద వచ్చి కొత్త చరిత్ర సృష్టించింది.