SRPT: చిలుకూరు మండలం పాలే అన్నారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచి తమ్మనబోయిన శంకర్ మాతృమూర్తి,శతాధిక వృద్ధురాలు తమ్మనబోయిన వెంకమ్మ ఇవాళ మృతి చెందారు. ఈమెకు ఐదుగురు కొడుకులు,ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. వీరందరి సంతానం కలిపి 60 మంది కుటుంబ సభ్యులు ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.