GNTR: పొన్నూరు పట్టణానికి చెందిన షేక్ మెమన్ బాషా బుధవారం ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ పొన్నూరు నియోజకవర్గ ఇంఛార్జ్గా నియమితులయ్యారు. టీడీపీ నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షుడు పఠాన్ ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో కూరగాయలు, ఫ్రూట్ మార్కెట్ వర్తక సంఘాలు మెమన్ బాషాను ఘనంగా సన్మానించడం జరిగింది.