TPT: మద్యం కుంభకోణంలో చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ నాయకులు కీలకంగా వ్యవహరించారని సిట్ ఆరోపిస్తోంది. ప్రధాన నిందితుడి రాజ్ కసిరెడ్డి నుంచి ముడుపులు తీసుకున్న పలువురిని ఈ కేసులో చేర్చింది. ఏ34గా వెంకటేశ్ నాయుడు, ఏ35గా బాలాజీ యాదవ్, ఏ36గా నవీన్, ఏ37గా హరీశ్, ఏ38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏ39గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిగా పేర్కొంది.
Tags :