BDK: కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు గురువారం ప్రొసీడింగ్స్ అందజేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. పాల్వంచ, లక్ష్మీదేవి పల్లి, చుంచుపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేయనున్నారు. సంబంధిత శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు, సీపీఐ కాంగ్రెస్ మిత్రపక్షాల నాయకులు హాజరుకావాలని కోరారు.