HYD: నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ ఆధ్వర్యంలో 17న ఉద్యోగ మేళాను నిర్వహించనున్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో జరిగిన మీటింగ్లో ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఐటీ, నాన్ ఐటీతో సహా అనేక కంపెనీలు పాల్గొంటాయి. SSC నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అర్హతలు కలిగిన అభ్యర్థులకు వివిధ ఉద్యోగ అవకాశం లభించనున్నాయి.