W.G: పెనుగొండ మండలం వడలి గ్రామ దేవత మందాలమ్మ అమ్మవారికి గ్రామానికి చెందిన గణపతి, వెంకట కిషోర్, సుభాషిణి కుటుంబ సభ్యులు బుధవారం 8గ్రాముల బంగారు ముక్కెరను బహుకరించారు. ముక్కెరను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. అమ్మవారి ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.