SKLM: పోలాకి మండలం ఈదులవలస గ్రామంలో గల ఆదర్శ పాఠశాలలో బుధవారం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర పుస్తకాల కిట్లు పంపిణీ జరిగింది. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, కూటమి నాయకులు పాఠశాల సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు అండగా కూటమి ఉంటుందన్నారు