NTR: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయని ఎక్కడ కూడా సబ్సిడీలు, వ్యవసాయ ఉపకరణ యంత్రాలు ఇచ్చిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. కంచికచర్ల మండల పరిషత్ కార్యాలయం నందు పొలం పిలుస్తోంది కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశతో కలిసి ఆమె పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ ఉపకరణ యంత్రాలను ప్రారంభించారు.