AP: పల్నాడు జిల్లా రెంటపాళ్లలో మాజీ CM జగన్ పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని.. ఇందుకు నిదర్శనం నాగమల్లేశ్వరరావు మరణామేనని తెలిపారు. ఓట్ల కౌంటింగ్ రోజున నాగమల్లేశ్వరరావును PSలో ఉంచారని చెప్పారు. TDP అధికారంలోకి వచ్చాక నాగమల్లేశ్వరరావు ఇంటిపై రాళ్లదాడి చేశారని మండిపడ్డారు. ఆయన ఇంటిపై దాడి చేసిన వారిలో ఎంత మందిని అరెస్ట్ చేశారని ప్రశ్నించారు.