MBNR: గత ప్రభుత్వపాలనలో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విమర్శించారు. మౌలికవసతులు కల్పించి గ్రామాలాభివృద్దే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. బుధవారం మూసాపేట్ లో ఏర్పాటుచేసిన ఐమాక్స్ లైట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పాలకులు ప్రజల సంక్షేమం,అభివృద్ధి గురించి ఏనాడు ఆలోచించలేదని ఎమ్మెల్యే విమర్శించారు