BDK: టేకులపల్లి మండలం సంపత్ నగర్ పాలవాగులో ఇసుక దందా రోజు రోజుకు పెరిగిపోతుందని స్థానికులు ఆదివారం చెప్పారు. ఉన్నతాధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లిన పరిష్కరించడం లేదని స్థానికులు ఆరోపించారు. దాంతో స్థానికులు ఇసుక దందాకు పాల్పడుతున్న వారిపై తిరగబడి అడ్డుకున్నారు. స్థానికుల చొరవతో గొడవ సర్దుమడిగింది.