NTR: మైలవరం ప్రాంతంలో వేప,రావి,మద్ది,తుమ్మ వంటి చెట్లను వ్యాపారులు ఇటుక బట్టీలకు తరలించడం పర్యావరణానికి ముప్పుగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ చెట్లపై ఆధారపడే పిచ్చుక, చిలుక వంటి పక్షులు ఆవాసాలు కోల్పోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కొనసాగితే, రాబోయే కొన్నేళ్లలో చెట్లు,పక్షులు కనుమరుగై పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరించారు.