NLG: కంఠమహేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వేడుకున్నారు. కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామంలో కంట మహేశ్వర స్వామి పండుగకు ఆదివారం హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాడిపంటలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.