BHPL: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మంగళవారం తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సాధారణ తనిఖీలో భాగంగా గోడౌన్లోని సీసీ కెమెరాలు, భద్రతా పరిస్థితులను సమీక్షించినట్లు తెలిపారు. గోదాం భద్రతకు ఎల్లప్పుడు పటిష్ఠ, సీసీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, భద్రత మరింత పెంచాలని అధికారులను సిబ్బందిని సూచించారు.