PDPL: రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య యాదవ్కు ఛాంబర్ కేటాయించకపోవడం పట్ల MLA- MSరాజ్ ఠాకూర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ మహంకాళి స్వామి గురువారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో కార్యాలయ ఆవరణలోనే ఒక పక్కన నిలబడిన ఎల్లయ్య యాదవ్ తన అనుచరుల నుంచి శుభాకాంక్షలు స్వీకరించారు.