WGL: ఎనుమాముల మార్కెట్లో జీరో కాంటా వ్యవహారంలో ముగ్గురు దడ్డువాయిలకు మార్కెట్ కార్యదర్శి మల్లేశం నోటీసులు జారీ చేశారు. మిర్చి యార్డులో తనిఖీల్లో నంబర్ 37 తూర్పాటి రహేక్, 38 నిమ్మ సాంపేటి, 43 సతీష్ జీరో కాంటాతో దొరికినట్లు తెలిపారు. దీంతో వారిని డ్యూటీ రిజిస్టర్లో గైర్హాజర్గా నమోదు చేశారు. ఈ చర్యలపై యూనియన్ నాయకులు చర్యలు తీసుకోవాలని కార్యదర్శి కోరారు.