SDPT: జగదేవపూర్ మండలం పలుగు గడ్డలోని పెద్దమ్మ, పోచమ్మ తల్లి దేవాలయాల నూతన నిర్మాణానికి కొండాపూర్ సర్పంచ్ సొప్పరి తానేష్ ముదిరాజ్ రూ.10,016 విరాళం అందించారు. అలాగే కొండాపూర్ ఉప సర్పంచ్ తిగుళ్ల జహంగీర్ ముదిరాజ్ రూ.5,016 విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఇద్దరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.