SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్దె చెరువు సమీపంలో ఏర్పాటు చేయనున్న మార్కెటు యార్డు కోసం నీటి పారుదుల, తహసీల్దార్ అధికారులు, బుధవారం స్థల పరిశీలన చేశారు. మండల కేంద్రంలో వార సంత ప్రధాన రహదారిపై కొనసాగుతుండడం వల్ల ప్రజలు, చిరు వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు.