వనపర్తి మున్సిపాలిటీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తై బజార్, పశువుల సంత, జంతు వధశాల వేలం ఈనెల 26న నిర్వహిస్తున్నట్లు ఛైర్ పర్సన్ మిడిదొడ్డి మాధవి తెలిపారు. ఆసక్తి గలవారు తై బజార్ కోసం రూ.2 లక్షలు, సంత, వధశాల కోసం చెరో రూ.50 వేలు డిపాజిట్ చేయాలని సూచించారు.