SRD: మనూరు మండలం బోరంచ నల్ల పోచమ్మ ఆలయం ప్రాంగణంలో రేకులు షెడ్డు నిర్మాణానికి రూ. 11,115 దాతలు విరాళం ఇచ్చినట్లు ఆలయ ఛైర్మన్ మల్లయ్య నేడు తెలిపారు. హైదరాబాద్లోని బొరబండ ప్రాంతానికి చెందిన M రాజు అమ్మవారి ఆలయ అభివృద్ధికి సహకరించారని చెప్పారు. ఈ సందర్భంగా అర్చకులు దాతకు అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది ఉన్నారు.