HYD: రాజేంద్రనగర్ PS పరిధి బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ మేపిల్ టౌన్ విల్లాలో చోరికి పాల్పడ్డ బీహారీ దంపతులు అరెస్ట్ అయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరిని రాజేంద్రనగర్ క్రైమ్ టీమ్ పట్టుకున్నారు. చోరి చేసి ఆభరణాలతో బీహర్ చెక్కేసే వారి ప్రయత్నాన్ని పోలీసులు తిప్పి కొట్టారు. చోరి చేసిన బంగారం, ఆభరణాలు స్వాదీనం చేసుకున్నారు.