NLG: త్రిపురారం మండలంలో కేంద్ర పశుగణాభివృద్ధి సంస్థ & పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చెన్నై పాలెం గ్రామంలో గోపాలమిత్ర పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 42 గేదెలు, 25 దూడలకు పలు రకాల వ్యాధులను గుర్తించి వాటికి సంబంధించిన మందులను ఇవ్వడం జరిగిందని మండల పశు వైద్యాధికారి CH. నాగేందర్ తెలిపారు. రాహుల్, శివారెడ్డి, అశోక్, రైతులు పాల్గొన్నారు.