NZB: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక్క నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి నిజామాబాద్ చేరుకుంటారు. కలెక్టరేట్ గ్రౌండ్లో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.