HYD: పోలీసులు, నాయకుల మద్దతుతో హైదరాబాద్లోట్రాన్స్ జెండర్ల దందా తారస్థాయికి చేరిందని, రూ.వేలు డిమాండ్ చేస్తూ వేధిస్తున్నారని ఓ నెటిజన్ Xలో ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించాలంటూ సీపీ సజ్జనార్ను కోరారు. స్పందించిన సీపీ ‘ఈ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. దీనిని తీవ్రంగా పరిగణిస్తాం అని తెలియజేశారు.