KMM: పట్టణంలోని శ్రీనివాస్ నగర్ అయ్యప్ప స్వామి గుడిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ నంబూద్రి స్వామి అయ్యప్ప స్వామికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. అయ్యప్పమాలధారులు పాల్గొన్నారు.
Tags :