MDK: జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు స్థానిక డిపో మేనేజర్ తెలిపారు. సికింద్రాబాద్, జూబ్లీ బస్టేషన్, ఎల్లారెడ్డి, నర్సాపూర్, బాలానగర్ క్రాస్రోడ్స్ తదితర ప్రాంతాల నుంచి అదనంగా బస్సులు నడుపుతామన్నారు. ఏఏ ప్రాంతాల నుంచి ఎకువ మంది భక్తులు మెదక్ చర్చికి వస్తారో ఆ ప్రాంతాల నుంచి ఎక్కువ బస్సులు నడుపుతామన్నారు.