JN: జనగణన ప్రక్రియలో అన్ని వివరాలు కచ్చితత్వంతో ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జనగణన-2027 ఫేస్-1గృహ గణన నిర్వహణపై టెక్నికల్ అసిస్టెంట్లు, ఛార్జ్ క్లర్క్లకు ఏర్పాటు చేసిన 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించారు. సాంకేతిక పరికరాల వినియోగంతో డేటా సేకరణలో పారదర్శకత ఉండాలని ఆదేశించారు.