HYD: తాజ్ కృష్ణలో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహావిందు ఘనంగా జరుగుతుంది. వివాహం విందుకు తెలుగు రాష్ట్రాల మంత్రులు, ప్రముఖులు హాజరవుతున్నారు. నగరం నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు కూడా హాజరయ్యారు.