KMM: చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టి ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండించాలని సీఐటీయూ మండల కన్వీనర్ కందునూరి శ్రీనివాస్ కోరారు. అశా వర్కర్ల ఆక్రమ అరెస్టులను ఖండిస్తూ నెహ్రూ సెంటర్లో అందోళన నిర్వహించారు. ఆశాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.