HYD: క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు MMTS రైళ్ల సమయాన్ని పొడిగించారు. లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్ నామా, ఫలక్ నామా-లింగంపల్లి స్టేషన్ల మధ్య బుధవారం రాత్రి 10:45 నుంచి అర్ధరాత్రి 12:55ని.ల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.