HNK: పరకాల మున్సిపాలిటీ 17వ వార్డు మల్లారెడ్డిపల్లికి వీధిలో కాంగ్రెస్ నాయకుడు కిషన్ తల్లి పుష్ప మరణించగా వారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు మడికొండ సంపత్ కుమార్, మడికొండ శ్రీనివాస్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసే వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో భాస్కర్, శ్రీనివాస్, రమేష్, తదితరులు ఉన్నారు.