MHBD: బయ్యారం మండలం చల్లపల్లి గ్రామ పంచాయతీలో 70 మంది లబ్ధిదారులకు రూ.70 లక్షల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను గురువారం ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అందజేశారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను పైరవీలకు తావు లేదని, పార్టీలకతీతంగా నిరుపేదలైన వారికి ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని పేర్కొన్నారు.